Tag Archive

పానశాల – అమర్ ఖయ్యాం ల వైశిష్ట్యము

By పద్యం.నెట్

వ్యాస రచయిత: శ్రీమతి భైరవభట్ల దేవీ ప్రకాష్ “తెలుగుందోటల బచ్చబీళ్ళ ననురక్తింబానశాలా ప్రతిష్ఠలు” గావించిన కవితా కృషీవలుడు కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి. “భావనోద్యానమునందు”, రసోజ్వల మార్గమునాశ్రయించి, “రసార్ద్రీభూతచేతనమ్ముతో” ఉమర్ ఖయాం ను “అమర్ ఖయాం” గా మలచిన సుమ సుకుమార హృదయుడు డా|| కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్త్రి. “పానశాల”, “అమర్ ఖయాం” కావ్యాలనడుమ సుమారు 60 సం||ల అంతరమున్నది. సహస్రాధికంగా ఉన్న ఖయ్యాం రుబాయీలను 125 పద్యాలుగా శ్రీ దువ్వూరి రచించేరు. కరుణశ్రీ 142 పద్యాలుగా... »

Loading